ఉత్తర ఇరాక్ లో
నమ్రుద్ రాజు, ఆయన భార్య
సమాధులు తవ్వి తీసారు.
వారి కళేబరాలతో పాటు
350 US Million $
(2275,00,00,000=2275 కోట్ల రూపాయల)
విలువైన అద్భుత పసిడి,
వజ్ర వైఢూర్యాలు బయట పడ్డాయి.

Post a Comment

 
Top